
డిసెంబర్ 31 తర్వాత మీ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ !
డిసెంబర్ 31 తర్వాత ‘ఈఎంవీ’ చిప్ లేని ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవని రిజర్బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఏటీఎం కార్డులతో ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో బ్యాంకులు జా రీ చేసిన మాగ్నటిక్ స్ట్రిఫ్ కార్డుల ద్వారా క్లోనింగ్ చేసి సైబర్ నేరగాళ్లు ఖాతాల నుంచి నగదు దోపిడీకి పాల్పడుతున్నారు. జారీచేసిన మాగ్నటిక్ కార్డులను పూర్తిగా బ్యా న్ చేసి చిప్ ఆధారిత నూతన ఏటీఎం కార్డులను వినియోగాదారులకు బ్యాంకులు అందివ్వనుంది.
దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చిప్ లేని డెబిట్, క్రెడిట్ కార్డులను అం దజేశాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఏటీ ఎం కార్డుల క్లోనింగ్ ద్వార మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల నుంచి ఖాతాదారుల డ బ్బును కాపాడేందుకు మాగ్నటిక్ స్ట్రిఫ్తో పాటు, అదనంగా ఈవీఎం చిప్ కలిగిన కార్డులు అవసర మని బ్యాంకులు ఈ చర్యలు తీసుకుంటున్న ట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
మాస్ట్రో, విసా,యూరో, Rupay చిప్ కల్గిన ఏటీఎం కార్డుల ద్వారా బ్యాంకు అకౌంట్ వివరాలు హ్యక్ కాకుండా సురక్షితంగా ఉంటుంది. కొత్తగా వచ్చిన ఈవీ ఎం కార్డులను ఈ విధంగా చేసేందుకు వీ లుండదు. ఎందుకంటే ప్రతి లావాదేవీకి ఒక వ ర్చువల్ కీ జనరేట్ కావడం వల్ల క్లోనింగ్ చేసేం దుకు సైబర్ నేరగాళ్లకు ఆస్కారం ఉండదు.
పాత డెబిట్ /క్రెడిట్ కార్డులున్న ఖాతాదారులకు ఆయా బ్యాంకులు వాటి స్థానం లో చిప్ ఉన్న నూతన ఏటీఎం కార్డులను జారీచేస్తున్నాయి. దీనికి ఎలాంటి దరాఖాస్తులు అవస రం లేదని, ఆటోమెటిక్గా కార్డులు ఖాతాదారులకు అందిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అడ్రస్లలో తప్పులు, ఇతర కారణాల వల్ల కొత్త కార్డులు అందనివారు బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు